హిందువు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు హిందు ధర్మ శాస్త్రాలు , గ్రంధాలు , ఉపనిషద్ లు , ..... అన్నిటి సారాంశం ఒక్కటే అదే భగవద్గీత అని ఒప్పుకుని తీరాలి.... హిందువుల ఆరాధ్య గ్రంధం అయింది.....
★★★★★★★★★★★★★★★★★★★★★★
★★★★★★★★★★★★★★★★★★★★★★
భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు “చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః”అన్నాడు. దీని అర్థం”మొదట వారి గుణాల బట్టి, తర్వాత వారు చేసే పనుల బట్టి నాలుగు వర్ణాలు (కులాలు) నాచే (భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి.“అని అర్థం. వేదాలలో నాలుగు వర్ణాల (కులాల) గురించి చెప్పారు కానీ వాటి మధ్య ఎక్కువ, తక్కువల గురించి చెప్పలేదు.
1. యజుర్వేదం(26.2) శ్లోకం
“యధేమంవాచం కళ్యాణీవధజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యం శూద్రాయ చర్యాయచస్వయచరణాయ”
అంటే “నేనెలా ఈ కళ్యాణవాక్కులను బ్రహ్మ మొదలు శూద్రుల వరకు సర్వ మానవులకూ చెప్పానో నీవూ అలానే చెప్పాలి.”అని అర్థము.
2. అధర్వణ వేదం (8వ మండలం, 2వ అనువాకం) బ్రాహ్మణులకు, శూద్రులలో కూడా చివరివారికి
“సత్యమహం గభీరకావ్యేన సత్యంజాతే నస్మిజాతవేద, నం దాసోనం ఆర్యోమహిత్వ వ్రతం మిమయయదహధరిష్యే”
అంటే “ఓ మానవుడా! గంభీర సత్యస్వరూపుడనైన నేను పుట్టుక నిచ్చినవాడను. నేను దాస (శూద్ర), ఆర్య పక్షపాతము గలవాడను కాదు. నావలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరినీ రక్షిస్తాను“ అని అర్థము.
3. ఇంకనూ ఋగ్వేద 10వ మండలం,3 వ అనువాకంలోని 30-34 వరకుగల సూక్తాలను ప్రచారం చేసిన కపశైలీషుడు శూద్రుడని ఐతరేయ బ్రాహ్మణమును, స్వయంగా ఋగ్వేదములోనూ మరియు శాయనాచార్య భాష్యములోనూ చూడవచ్చు.
4. అలానే ఋగ్వేద ఒకటవ మండలం, 17వ అనువాకంలోని 116-126 వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు బానిస కొడుకని ఋగ్వేదంలోనూ, శాయన భాష్యములోనూ, మహాభారతంలోనూ చూడవచ్చు.
5. అంతేకాక జనశృతి అనే ఋషి శూద్రుడు. సత్యకామజాబాలి వేశ్య కొడుకు. వీరిద్దరూ ఉపనిషత్తుల ప్రకారం (వేదాల చివరివి) ఉత్తమ వేదాంతబోధ పొందినవారు.
6. ఋగ్వేద ఒకటవ మండలం 223వ అనువాకం 129వ సూక్తాన్ని లోపాముద్ర, 8వ మండలం 1వ అనువాకం 91 వ సూక్తాన్ని అపలా అనే స్త్రీలు ప్రచారం చేసారని ఋగ్వేద అనుక్రమణిక, శాయనభాష్యములోనూ చెప్పబడింది.
“న స్త్రీ శూద్ర వేదం అధీయతాం” (స్త్రీలు, శూద్రులు వేదమును అభ్యసింపరాదు) అన్నది మధ్యయుగపు గ్రంథాలలో చేర్చారు కానీ ఈ వాక్యము ఏ వేదములోనూ లేదు.ఇది వైదిక వాక్యము కాదు.
7. ఇక జనక మహారాజు కొలువులోని గార్గి అనే మహాయోగిని గురించి అందరికీ తెలుసు. యాజ్ఞవల్కుడు అను ఋషిని ధైర్యంగా ప్రశ్నలు అడగి సమాధానాలు రాబట్టింది. ఆ తర్వాతనే యాజ్ఞ్యవల్కుడు వేదవేత్తగా అంగీకరింపబడ్డాడు. ఈ యాజ్ఞవల్క్యుని భార్య అయిన మైత్రేయి ఇతనిచే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆ కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందింది. (బృహదారణ్యకోపనిషత్తు నుండి).
8. వజ్రసూచీ ఉపనిషత్తు ప్రకారం ఎవరికి వేదాలను అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన కోరిక ఉంటుందో, సామర్థ్యము ఉంటుందో వారు స్త్రీపురుష శూద్ర భేదము లేక అందరూ అర్హులే.
నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు, శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల (ఆత్మానుభవం పొందినవారు) మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.
★★★★★★★★★★★★★★★★★★★★★★
★★★★★★★★★★★★★★★★★★★★★★
ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ.....
బ్రాహ్మణోస్య ముఖమాసీత్|
బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః|
పద్భ్యాగం శూద్రో అజాయత ||
తల లో నుంచి భుజాల లో నుంచి కడుపు లో నుంచి కాళ్లలో నుంచి ఒక్కో వర్ణం వచ్చాయి అని కూడా చెప్పారు....
దీన్ని అర్ధం చేసుకునే విదానం , విజ్ఞత కూడా ఉండాలి......
ఓక సమాజం బాగు పడాలి అంటే కొన్ని కట్చితంగా ఉండాలి
1) విద్యా , దైవ సూచికాలు
2) రక్షణ వ్యవస్థ సూచికాలు
3 ) వృద్ది లేదా ఆర్దిక లేదా వ్యాపార సూచికాలు
4 ) మనవ వనరులు లెదా సేవ రంగం సూచికాలు
ఓక మనిషికి తన శరీరం కన్నా ముక్య ఐనది ఇంకోటి ఉండడు... శరీరం బాగుంటే అన్నీ బాగుంటాయి... ఆ శరీరం భగవద్ ప్రసాదం కాబట్టి
సమాజం లో నెరవేరాల్సిన విభాగాలను శరీర భాగాల తో పోల్చారు తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు......
బ్రాహ్మణుడు ఉత్తముడు ఐతే మనం భగవంతుడి ప్రతిరూపం గా భావించే విగ్రహాలకు మొదట కాళ్ల కె కింద పడుకుని మరీ దణ్ణం పెడతాడు......అంటే ముందు సూదృల పుట్టుక అని చెప్పే కాళ్లు పట్టుకుంటాడు.....
మరి కుల గొడవలు లెవా అంటే ఉన్నాయి.... అవి మనిషి అజ్ఞానం వల్ల , తాను స్వార్థం వళ్ళ ఇతరులకు ద్రోహం చేసాడు .... ...
అంటే కోపం ఉంటే వ్యక్తీ మిద తీర్చుకో కాని సమాజం మిద కాదు......
వ్యవస్థ మారుతూనే ఉంటుంది.... ఏ వ్యవస్థ సంపూర్ణం కాదు , శాస్వతం కాదు....
వ్యవస్త లో మార్పుని కోరు.... వ్యవస్త నాశనం కాదు......
★★★★★★★★★★★★★★★★★★★★★★
★★★★★★★★★★★★★★★★★★★★★★
భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు “చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః”అన్నాడు. దీని అర్థం”మొదట వారి గుణాల బట్టి, తర్వాత వారు చేసే పనుల బట్టి నాలుగు వర్ణాలు (కులాలు) నాచే (భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి.“అని అర్థం. వేదాలలో నాలుగు వర్ణాల (కులాల) గురించి చెప్పారు కానీ వాటి మధ్య ఎక్కువ, తక్కువల గురించి చెప్పలేదు.
1. యజుర్వేదం(26.2) శ్లోకం
“యధేమంవాచం కళ్యాణీవధజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యం శూద్రాయ చర్యాయచస్వయచరణాయ”
అంటే “నేనెలా ఈ కళ్యాణవాక్కులను బ్రహ్మ మొదలు శూద్రుల వరకు సర్వ మానవులకూ చెప్పానో నీవూ అలానే చెప్పాలి.”అని అర్థము.
2. అధర్వణ వేదం (8వ మండలం, 2వ అనువాకం) బ్రాహ్మణులకు, శూద్రులలో కూడా చివరివారికి
“సత్యమహం గభీరకావ్యేన సత్యంజాతే నస్మిజాతవేద, నం దాసోనం ఆర్యోమహిత్వ వ్రతం మిమయయదహధరిష్యే”
అంటే “ఓ మానవుడా! గంభీర సత్యస్వరూపుడనైన నేను పుట్టుక నిచ్చినవాడను. నేను దాస (శూద్ర), ఆర్య పక్షపాతము గలవాడను కాదు. నావలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరినీ రక్షిస్తాను“ అని అర్థము.
3. ఇంకనూ ఋగ్వేద 10వ మండలం,3 వ అనువాకంలోని 30-34 వరకుగల సూక్తాలను ప్రచారం చేసిన కపశైలీషుడు శూద్రుడని ఐతరేయ బ్రాహ్మణమును, స్వయంగా ఋగ్వేదములోనూ మరియు శాయనాచార్య భాష్యములోనూ చూడవచ్చు.
4. అలానే ఋగ్వేద ఒకటవ మండలం, 17వ అనువాకంలోని 116-126 వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు బానిస కొడుకని ఋగ్వేదంలోనూ, శాయన భాష్యములోనూ, మహాభారతంలోనూ చూడవచ్చు.
5. అంతేకాక జనశృతి అనే ఋషి శూద్రుడు. సత్యకామజాబాలి వేశ్య కొడుకు. వీరిద్దరూ ఉపనిషత్తుల ప్రకారం (వేదాల చివరివి) ఉత్తమ వేదాంతబోధ పొందినవారు.
6. ఋగ్వేద ఒకటవ మండలం 223వ అనువాకం 129వ సూక్తాన్ని లోపాముద్ర, 8వ మండలం 1వ అనువాకం 91 వ సూక్తాన్ని అపలా అనే స్త్రీలు ప్రచారం చేసారని ఋగ్వేద అనుక్రమణిక, శాయనభాష్యములోనూ చెప్పబడింది.
“న స్త్రీ శూద్ర వేదం అధీయతాం” (స్త్రీలు, శూద్రులు వేదమును అభ్యసింపరాదు) అన్నది మధ్యయుగపు గ్రంథాలలో చేర్చారు కానీ ఈ వాక్యము ఏ వేదములోనూ లేదు.ఇది వైదిక వాక్యము కాదు.
7. ఇక జనక మహారాజు కొలువులోని గార్గి అనే మహాయోగిని గురించి అందరికీ తెలుసు. యాజ్ఞవల్కుడు అను ఋషిని ధైర్యంగా ప్రశ్నలు అడగి సమాధానాలు రాబట్టింది. ఆ తర్వాతనే యాజ్ఞ్యవల్కుడు వేదవేత్తగా అంగీకరింపబడ్డాడు. ఈ యాజ్ఞవల్క్యుని భార్య అయిన మైత్రేయి ఇతనిచే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆ కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందింది. (బృహదారణ్యకోపనిషత్తు నుండి).
8. వజ్రసూచీ ఉపనిషత్తు ప్రకారం ఎవరికి వేదాలను అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన కోరిక ఉంటుందో, సామర్థ్యము ఉంటుందో వారు స్త్రీపురుష శూద్ర భేదము లేక అందరూ అర్హులే.
నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు, శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల (ఆత్మానుభవం పొందినవారు) మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.
★★★★★★★★★★★★★★★★★★★★★★
★★★★★★★★★★★★★★★★★★★★★★
ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ.....
బ్రాహ్మణోస్య ముఖమాసీత్|
బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః|
పద్భ్యాగం శూద్రో అజాయత ||
తల లో నుంచి భుజాల లో నుంచి కడుపు లో నుంచి కాళ్లలో నుంచి ఒక్కో వర్ణం వచ్చాయి అని కూడా చెప్పారు....
దీన్ని అర్ధం చేసుకునే విదానం , విజ్ఞత కూడా ఉండాలి......
ఓక సమాజం బాగు పడాలి అంటే కొన్ని కట్చితంగా ఉండాలి
1) విద్యా , దైవ సూచికాలు
2) రక్షణ వ్యవస్థ సూచికాలు
3 ) వృద్ది లేదా ఆర్దిక లేదా వ్యాపార సూచికాలు
4 ) మనవ వనరులు లెదా సేవ రంగం సూచికాలు
ఓక మనిషికి తన శరీరం కన్నా ముక్య ఐనది ఇంకోటి ఉండడు... శరీరం బాగుంటే అన్నీ బాగుంటాయి... ఆ శరీరం భగవద్ ప్రసాదం కాబట్టి
సమాజం లో నెరవేరాల్సిన విభాగాలను శరీర భాగాల తో పోల్చారు తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు......
బ్రాహ్మణుడు ఉత్తముడు ఐతే మనం భగవంతుడి ప్రతిరూపం గా భావించే విగ్రహాలకు మొదట కాళ్ల కె కింద పడుకుని మరీ దణ్ణం పెడతాడు......అంటే ముందు సూదృల పుట్టుక అని చెప్పే కాళ్లు పట్టుకుంటాడు.....
మరి కుల గొడవలు లెవా అంటే ఉన్నాయి.... అవి మనిషి అజ్ఞానం వల్ల , తాను స్వార్థం వళ్ళ ఇతరులకు ద్రోహం చేసాడు .... ...
అంటే కోపం ఉంటే వ్యక్తీ మిద తీర్చుకో కాని సమాజం మిద కాదు......
వ్యవస్థ మారుతూనే ఉంటుంది.... ఏ వ్యవస్థ సంపూర్ణం కాదు , శాస్వతం కాదు....
వ్యవస్త లో మార్పుని కోరు.... వ్యవస్త నాశనం కాదు......
No comments:
Post a Comment