మీకు తెలుసా..??
చాయి TEA భారత దేశంలో
గో వంశాన్ని ఎలా కసాయి పాలు చేసిందో...!!
✍ .....ఇది 100% సత్యం
బ్రిటీష్ వారు భారత దేశ వైభవాన్ని సంపదను, వనరులను, అభివృద్ధిని ఇక్కడి వైజ్ఞ్యానిక సంపదను భారతీయుల మేధా శక్తిని అధ్యయనం చేసి వీటిని అన్నింటికి మూలాధారం మరియు భారతీయుల సంస్కృతి జీవన విధానం మనుగడకు గోవె ప్రధాన కారణమని దేశ అభివృద్ధికి గోవే మూలమని అన్ని కోణాల్లోంచి నిర్ధారించుకొని
భారతీయుల జీవన విధానం నుండి గోవును తప్పిస్తే తప్ప తమ లక్ష్యం సాధించలేము అని భావించి కొన్ని కుట్రలు చేసినారు అందులో ఒకటి టి
పథకం ప్రకారం దేశంలోని గ్రామాల్లో, పట్టణాల్లోని చౌరస్తాల్లో ఉచిత చాయ్ పంపకం free tea centers ను ఏర్పాటు చేసి జనాలకు అలవాటయ్యే వరకు ఫ్రీ టి సెంటర్లను నడిపినారు ప్రజలు చాయ్ కి బానిసలూ అయ్యారని నిర్ధారించుకొని తరవాత చాయ్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆపి కేవలం చాయ్ పత్తి పాకెట్స్ ఫ్రీగా పంచడం ప్రారంభించారు
ప్రజలు వాటిని పట్టుకెళ్లి తమ తమ ఇళ్లల్లో టీ చేసి త్రాగితే దాని రుచి కోల్పోయి చాయ్ కుదరలేదు జనాలు పరుగెత్తి వారి వద్దకు వెళ్లి టీ బాగ లేదు అని అడుగగా అప్పుడు వారు అన్నారు మేము మీకు ఫ్రీగా పంచిన టీ బర్రె పాలతో చేసినాము టీ ఆవు పాలతో రుచిగా రాదు అన్నారు
అప్పటి వరకు దేశంలో ఇంటింటికి గోవులు ఉండేవి వెంటనే దేశంలో బలమైన మార్పు ప్రారంభమై
దేశ వ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లల్లోని కొట్టాల నుండి ఒక అవును బైటకు పంపి ఒక బర్రె ను కట్టడం మొదలు పెట్టినారు
సమాజంలో పాలు కొనేవారు సైతం ఆవు పాలు విడిచి బర్రె పాలు కొనడం ప్రారంభమైంది.. మెల్ల మెల్లగా దేశంలో బర్రె పాల డిమాండ్ ప్రారంభంమై వేగం పుంజుకుంది అప్పటి వరకు దేశం లోని పాడి పరిశ్రమ లో గోవులు ఉండేవి వాటి స్థానంను బర్రెలు ఆక్రమించాయి
పెద్ద ఎత్తున గోవులు కబేళాల పాలవడం ప్రారంభమైంది తత్ కారణంగా వందలాది ఉత్తమ ప్రాచీన జాతులు నశించి పోయినాయి కోట్లాది గోసంతతి అంతరించి పోయింది ఇంటింటికి వర్ధిల్లె గోవులు 95% పైగా ఇళ్లల్లో మాయమైనాయి
బ్రిటిష్ వారి అంచనా ప్రకారం భారతీయులు తరతరాలుగా ఆవు పాలు త్రాగడం వల్ల మంచి ఆరోగ్యం, మేధస్సు కలిగి ఉన్నారు వారిని బర్రె పాలకు మార్చడం వళ్ళ వారిలో చురుకు ధనం మేదా శక్తి తగ్గిపోతుంది తత్ద్వార అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి మెల్లమెల్లగా మనిషి బలహీనమవుతాడు మనకు బానిసలవుతారు అని అంచనా వేసి వారు పన్నిన కుట్ర సఫలమైది
భారతీయులు ఇంటి నుండి గోవువులని సడాక్ లోకి తోసివేసిన పాపాన భారతీయుల ఆయుష్షు 100 సంవత్సరాల నుండి ఆయుప్రమానం 60--70 కి పడిపోయింది ప్రతి యిల్లు రోగాల కుప్పలాగా తయారైంది
ఇంట్లో గోవులు వున్నంతకాలం అనారోగ్యం, బద్ధకం, గ్రహాచార దోషం, అకాల మృత్యువు, శత్రు పీడ, వాస్తు దోషం, దరిద్రం, రసాయనిక ఎరువులు ఉండేవి కావు
ఒక చాయి మూలంగా వ్యక్తి, కుటుంభం, గ్రామం, దేశం అలాగే వ్యవసాయం, భూసారం, ఆరోగ్యం, ఉపాధి పతనమై పోయినాయి
చాయి పట్ల లోభం ఎంతో అనర్ధానికి దారి తీసింది
చాలా లోతుగా అలోచించి బ్రిటిష్ వాడు 16'th సెంచరీలో ఈస్ట్ ఇండియా కంపనీ చాయ్ పత్తి వ్యాపారం పేరుతో ప్రవేశించి మనలను లక్షల సంవత్సరాల వెనక్కు నెట్టేసి అందిన కాడికి దోచుకొని వెళ్ళిపోయారు
బ్రిటిష్ చాయ్ కి పూర్వం దేశంలో అందరూ కేవలం ఆవు పాలు త్రాగేవారు
బ్రిటిష్ దురాక్రమానకు పూర్వం దేశంలో పూరి గిడిసే మొదలుకొని ధనవంతుని భవంతులవరకు ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి అలా ఇళ్లల్లో గోవులు ఉన్నంత కాలం ప్రతి ఇల్లు దైవ శక్తితో నిండి ఉండేది ఆవు వ్యక్తి ఒక్క అనేక అవసరాలకు పెద్ద దిక్కుగా ఉండేది...
సమస్త జీవరాశులకు ఆరోగ్య ప్రదాత సూర్య నారాయణుడు సూర్యునినుండి కోన్ని అద్భుత బంగారు ఓషధీ శక్తులు విడుదలవుతాయి భూమి పైన వాటిని గ్రహించే శక్తి కేవలం గో మాతాకె వున్నది ఆవు ఎండలో మెతమేస్తూ తిరిగేటప్పుడు సూర్య రేష్మి ద్వారా అట్టి దివ్యమైన శక్తుల్ని తన కొమ్ములోవుండే సూర్యకేతు నాడి ద్వారా గ్రహించి మూపురం వద్ద ప్రభావితమై తన పాలు , పెడ , మూత్రంలో వదులు తుంది. మిగిలిన శక్తి తన కాళ్ళ ద్వారా అక్కడి భూమిలోనికి వదులుతుంది...
దేశవాళీ ఆవుపాలల్లో సూర్యుని యొక్క శక్తివంతమైన స్వర్ణ క్రాంతి ఉంటుంది అది మానవ శరీరానికి అత్యంత శక్తివంతమైన ఓషధ భాన్డాగారము పైగా పాలు మానవ శరీరానికి కావాల్సిన అన్నిరకాల పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారము
ఇప్పుడు ట్రెండ్ మారింది మల్లి గ్రామాల్లో పట్టణాల్లో గోవు ప్రాముఖ్యతను గుర్తించి అన్ని సమస్యలకు రేడియేషన్ పొల్యూషన్ పాలిథిన్ కెమికల్స్ విష రసాయనాల దుష్ప్రభావం నుండి కేవలం గోవే కాపాడగలదని మరియ అంతే కాక గ్రహాచార దోషం వాస్తు దోషం అనేక అనారోగ్య సమస్యల నుండి గోవే కాపాడగలదని గ్రహించిన ఎందరో తమ తమ ఇళ్లల్లో ఫ్యాక్ట్రీలలో ఫామ్ హౌస్లలో వ్యవసాయ క్షేత్రాల్లో ఆసుపత్రుల్లో విద్యా సంస్థల్లో ఇండస్ట్రిస్ లలో గోవులు పెట్టుకోవడం ప్రారంభమైంది మహానాగరాల్లో కొన్ని చోట్ల కొత్తగా కట్టే భవంతుల్లో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్స్ మధ్య గోసధనాలను రూపొందిస్తున్నారు
మన తల్లి గోవు పథనానికి కారణమైన చాయ్ త్రాగడం కన్నా మానవ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా కలిగి ఉండి సంపూర్ణ ఆహారంగా లభించే దేశవాళీ గోవు పాలనే సేవిద్దాం తిరిగి శక్తివంతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం
✨వందే గో మాతరం✨
జై శ్రీ రామ్ జైగోమాత
చాయి TEA భారత దేశంలో
గో వంశాన్ని ఎలా కసాయి పాలు చేసిందో...!!
✍ .....ఇది 100% సత్యం
బ్రిటీష్ వారు భారత దేశ వైభవాన్ని సంపదను, వనరులను, అభివృద్ధిని ఇక్కడి వైజ్ఞ్యానిక సంపదను భారతీయుల మేధా శక్తిని అధ్యయనం చేసి వీటిని అన్నింటికి మూలాధారం మరియు భారతీయుల సంస్కృతి జీవన విధానం మనుగడకు గోవె ప్రధాన కారణమని దేశ అభివృద్ధికి గోవే మూలమని అన్ని కోణాల్లోంచి నిర్ధారించుకొని
భారతీయుల జీవన విధానం నుండి గోవును తప్పిస్తే తప్ప తమ లక్ష్యం సాధించలేము అని భావించి కొన్ని కుట్రలు చేసినారు అందులో ఒకటి టి
పథకం ప్రకారం దేశంలోని గ్రామాల్లో, పట్టణాల్లోని చౌరస్తాల్లో ఉచిత చాయ్ పంపకం free tea centers ను ఏర్పాటు చేసి జనాలకు అలవాటయ్యే వరకు ఫ్రీ టి సెంటర్లను నడిపినారు ప్రజలు చాయ్ కి బానిసలూ అయ్యారని నిర్ధారించుకొని తరవాత చాయ్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆపి కేవలం చాయ్ పత్తి పాకెట్స్ ఫ్రీగా పంచడం ప్రారంభించారు
ప్రజలు వాటిని పట్టుకెళ్లి తమ తమ ఇళ్లల్లో టీ చేసి త్రాగితే దాని రుచి కోల్పోయి చాయ్ కుదరలేదు జనాలు పరుగెత్తి వారి వద్దకు వెళ్లి టీ బాగ లేదు అని అడుగగా అప్పుడు వారు అన్నారు మేము మీకు ఫ్రీగా పంచిన టీ బర్రె పాలతో చేసినాము టీ ఆవు పాలతో రుచిగా రాదు అన్నారు
అప్పటి వరకు దేశంలో ఇంటింటికి గోవులు ఉండేవి వెంటనే దేశంలో బలమైన మార్పు ప్రారంభమై
దేశ వ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లల్లోని కొట్టాల నుండి ఒక అవును బైటకు పంపి ఒక బర్రె ను కట్టడం మొదలు పెట్టినారు
సమాజంలో పాలు కొనేవారు సైతం ఆవు పాలు విడిచి బర్రె పాలు కొనడం ప్రారంభమైంది.. మెల్ల మెల్లగా దేశంలో బర్రె పాల డిమాండ్ ప్రారంభంమై వేగం పుంజుకుంది అప్పటి వరకు దేశం లోని పాడి పరిశ్రమ లో గోవులు ఉండేవి వాటి స్థానంను బర్రెలు ఆక్రమించాయి
పెద్ద ఎత్తున గోవులు కబేళాల పాలవడం ప్రారంభమైంది తత్ కారణంగా వందలాది ఉత్తమ ప్రాచీన జాతులు నశించి పోయినాయి కోట్లాది గోసంతతి అంతరించి పోయింది ఇంటింటికి వర్ధిల్లె గోవులు 95% పైగా ఇళ్లల్లో మాయమైనాయి
బ్రిటిష్ వారి అంచనా ప్రకారం భారతీయులు తరతరాలుగా ఆవు పాలు త్రాగడం వల్ల మంచి ఆరోగ్యం, మేధస్సు కలిగి ఉన్నారు వారిని బర్రె పాలకు మార్చడం వళ్ళ వారిలో చురుకు ధనం మేదా శక్తి తగ్గిపోతుంది తత్ద్వార అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి మెల్లమెల్లగా మనిషి బలహీనమవుతాడు మనకు బానిసలవుతారు అని అంచనా వేసి వారు పన్నిన కుట్ర సఫలమైది
భారతీయులు ఇంటి నుండి గోవువులని సడాక్ లోకి తోసివేసిన పాపాన భారతీయుల ఆయుష్షు 100 సంవత్సరాల నుండి ఆయుప్రమానం 60--70 కి పడిపోయింది ప్రతి యిల్లు రోగాల కుప్పలాగా తయారైంది
ఇంట్లో గోవులు వున్నంతకాలం అనారోగ్యం, బద్ధకం, గ్రహాచార దోషం, అకాల మృత్యువు, శత్రు పీడ, వాస్తు దోషం, దరిద్రం, రసాయనిక ఎరువులు ఉండేవి కావు
ఒక చాయి మూలంగా వ్యక్తి, కుటుంభం, గ్రామం, దేశం అలాగే వ్యవసాయం, భూసారం, ఆరోగ్యం, ఉపాధి పతనమై పోయినాయి
చాయి పట్ల లోభం ఎంతో అనర్ధానికి దారి తీసింది
చాలా లోతుగా అలోచించి బ్రిటిష్ వాడు 16'th సెంచరీలో ఈస్ట్ ఇండియా కంపనీ చాయ్ పత్తి వ్యాపారం పేరుతో ప్రవేశించి మనలను లక్షల సంవత్సరాల వెనక్కు నెట్టేసి అందిన కాడికి దోచుకొని వెళ్ళిపోయారు
బ్రిటిష్ చాయ్ కి పూర్వం దేశంలో అందరూ కేవలం ఆవు పాలు త్రాగేవారు
బ్రిటిష్ దురాక్రమానకు పూర్వం దేశంలో పూరి గిడిసే మొదలుకొని ధనవంతుని భవంతులవరకు ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి అలా ఇళ్లల్లో గోవులు ఉన్నంత కాలం ప్రతి ఇల్లు దైవ శక్తితో నిండి ఉండేది ఆవు వ్యక్తి ఒక్క అనేక అవసరాలకు పెద్ద దిక్కుగా ఉండేది...
సమస్త జీవరాశులకు ఆరోగ్య ప్రదాత సూర్య నారాయణుడు సూర్యునినుండి కోన్ని అద్భుత బంగారు ఓషధీ శక్తులు విడుదలవుతాయి భూమి పైన వాటిని గ్రహించే శక్తి కేవలం గో మాతాకె వున్నది ఆవు ఎండలో మెతమేస్తూ తిరిగేటప్పుడు సూర్య రేష్మి ద్వారా అట్టి దివ్యమైన శక్తుల్ని తన కొమ్ములోవుండే సూర్యకేతు నాడి ద్వారా గ్రహించి మూపురం వద్ద ప్రభావితమై తన పాలు , పెడ , మూత్రంలో వదులు తుంది. మిగిలిన శక్తి తన కాళ్ళ ద్వారా అక్కడి భూమిలోనికి వదులుతుంది...
దేశవాళీ ఆవుపాలల్లో సూర్యుని యొక్క శక్తివంతమైన స్వర్ణ క్రాంతి ఉంటుంది అది మానవ శరీరానికి అత్యంత శక్తివంతమైన ఓషధ భాన్డాగారము పైగా పాలు మానవ శరీరానికి కావాల్సిన అన్నిరకాల పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారము
ఇప్పుడు ట్రెండ్ మారింది మల్లి గ్రామాల్లో పట్టణాల్లో గోవు ప్రాముఖ్యతను గుర్తించి అన్ని సమస్యలకు రేడియేషన్ పొల్యూషన్ పాలిథిన్ కెమికల్స్ విష రసాయనాల దుష్ప్రభావం నుండి కేవలం గోవే కాపాడగలదని మరియ అంతే కాక గ్రహాచార దోషం వాస్తు దోషం అనేక అనారోగ్య సమస్యల నుండి గోవే కాపాడగలదని గ్రహించిన ఎందరో తమ తమ ఇళ్లల్లో ఫ్యాక్ట్రీలలో ఫామ్ హౌస్లలో వ్యవసాయ క్షేత్రాల్లో ఆసుపత్రుల్లో విద్యా సంస్థల్లో ఇండస్ట్రిస్ లలో గోవులు పెట్టుకోవడం ప్రారంభమైంది మహానాగరాల్లో కొన్ని చోట్ల కొత్తగా కట్టే భవంతుల్లో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్స్ మధ్య గోసధనాలను రూపొందిస్తున్నారు
మన తల్లి గోవు పథనానికి కారణమైన చాయ్ త్రాగడం కన్నా మానవ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా కలిగి ఉండి సంపూర్ణ ఆహారంగా లభించే దేశవాళీ గోవు పాలనే సేవిద్దాం తిరిగి శక్తివంతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం
✨వందే గో మాతరం✨
జై శ్రీ రామ్ జైగోమాత
No comments:
Post a Comment