మనుస్ర్ముతి...గురించి చర్చించిన సభ(జరిగిన చరిత్ర)
మిథిలరాజు హరిసింహుడికి ఓక ధర్మసంకటం వచ్చింది.ఇలాంటి ధర్మ సంకటాలకే కాదు యుద్ద సంకటాలకు కూడా తాను ఆదారపడే మంత్రి ఛండీశ్వరుడు. వెంటనే అతనికి కబురమపాడు రాజు.
సభ నిండుగా కోలువేై వుంది.చాలా మంది పండితులు వారి వాదన వినిపించటానికి వచ్చారు.రాజు సమస్యను ఇలా వివరిస్తున్నాడు.
తన ఆస్థానంలో పని చేస్తున్న శ్వేతభట్టు అనే అదికారికి కోన్ని సం"ల క్రితం పెళ్లి అయింది.అయితే ఈ మద్య అతనికి తన భార్య తన కులం కాదని తెలిసింది.వారి భందువులు ఆమెను వదిలేయాలని గోడవపడుతున్నారు.శాస్త్ర సమ్మతం కాదని వాదిస్తున్నారు.కాని మన శ్వేతభట్టు ఆమెను విడచి ఉండలేడు..వారు ఓకర్నోకరు వదలి జీవించలేమంటున్నారు..ఇది సమస్య అన్నాడు రాజు.
అపుడు పండితులలో ఓకడు లేచి ప్రభూ నేను అన్ని శాస్త్రాలను పరిశీలించాను.మనుస్ర్ముతి లో ఇలాంటి సంధర్భంలో తెలీకుండా దోషసహితమైన స్త్రీని భార్యగా స్వీకరిస్తే అది తెలిసాక త్యజించవచ్చు..ఆవివాహం చెల్లదని ఉంది. అన్నాడు.
ఇంకో పండితుడు లేచి ప్రభూ మనుస్ర్ముతి లో ఆసంధర్భం వేరు.కావాలన మోసం చేసి పెల్లి చేసినపుడు తర్వాతైనా తన ధర్మాలను భార్య నిర్వహించలేని పక్షంలో అతజు మోసపోయాడని భావిస్తే ఆ వివాహం రద్దు చేయవచ్చు అని దాని అర్థం. అదే మనుస్ర్ముతి లో 10 నియమాల కింద చెప్పబడింది ఏమంటే తనకన్నా తక్కువ ఎక్కువ జాతికి సంభందించిన అమ్మాయిని మోసం చేసి పెల్లిచేసినా ఆమె అనుకూలవతి అయితే భర్త ప్రేమను చూరగోన్నది అయితే ఆ వివాహం దర్మబద్దమైనదే అవుతుంది అన్నాడు.
మరో పండితుడు తన వాదన వినిపించి శాస్త్ర విరుద్దం వీరిని విడదీయాల్సిందే అన్నాడు.
వేరోక పండితుడు లేచి" పరస్పర విశ్వాసం జీవిత పర్యంతం ఆలుమగలు నడుమ కోనసాగాలన్నది మనుస్ర్ముతి ఆశయం.దీన్లో కుల ప్రసక్తి లేదు" అని తన వాదన వినిపించాడు.
రాజుకు పాలుపోలేదు..ఓక మనుస్ర్ముతి పై ఇన్ని భిన్నాభిప్రాయాలు ఎలా వస్తున్నాయో అర్థం కాక ఛండీస్వరుని వైపు చూశాడు.
ఛండీశ్వరడు లేచి ,ఎలాగయితే వేదం మనకు ఎంతో ఆలోచన స్వేచ్ఛనిచ్చి కూడా పరబ్రహ్మాన్ని నిరాకరించకూడదన్న నియమం పెట్టిందో,అలాగే మనుస్మ్రుతి నిత్యజీవితంలో మనిషి చేసే ప్రతి పని వెనుక స్వారథం ఉంటుంది.అందుకే నేరాలు చేస్తాడు.వాటిని మనుస్మ్రుతి నిర్దిస్టంగా సూచించింది.
అవి
మనసుతో చేసే పాపాలు=ఇతరులకు చెందిన దానిని ఆశించటం,చేయకూడని ఆలోచనలు చేయటం,దుష్టసిద్దాంతాలు నమ్మటం.
మాటలతో చేసే పాపాలు=ఇతరులను దూషించుట,వారి గోప్పతనాన్ని గుర్తించకపోవుట,అబద్దం ఆడటం లాంటివి.
శరీరంతో చేసే పాపాలు=తనకు ఇవ్వని దాన్ని తీసుకోవటం,చట్టబద్దం కాని హింస,పరభార్యతో నేర ప్రవ్రుత్తి లాంటివి.
..ఈమూడు రకాల పాపాలలో మన శ్వేతభట్టు అతని భార్య ఏ పాపాలు చేయలేదు.మరిక్కడ నేరమేముంది.ఏ నేరాన్ని మనమిక్కడ చర్చిస్తున్నాం.మనుస్ర్ముతి ప్రకారం ఈమూడు నేరాలలో ఏది చేసినా ఆనియమ నిబందనలు దగ్గరికి వెల్లాలి.అన్నాడు.సభ మౌనం వహించింది.
శ్వేతభట్టు భార్యకులం నిర్ణయించాలంటే ముందు తరాల చరిత్ర తెలియాలి.ఎందుకంటే ఓకే జాతి నుంచి ఎన్నో కులాలు ఏర్పడ్డాయి.ఇంకో విషయం ఏంటంటే మనదేశంలో ఏర్పరిచిన వర్ణాలు స్వభావ సంబంధమైనవి గాని పుట్టుకకు సంబంధించినవి కావు.స్వభావ సిద్దమైన గుణాల ప్రకారం సక్వగుణం కలవారు బ్రాహ్మన వర్ణం వారు విఙ్ఞానఆర్జన మాత్రమే చేయాలి.దానితో సమాజానికి దిశా నిర్దేశం చేయాలి .కాని ఇపుడు బ్రాహ్మనులమని చెప్పుకునే వారంతా అనేక రకాల వ్రుత్తులు చేస్తున్నారు,కత్తి పట్టి యుద్దం కూడా చేస్తున్నారు.బ్రాహ్మన వర్ణానికి అంటరానిదైన ధనం కోసం తెగ వెంపర్లాడుతున్నారు.
ప్రభూ ఇది సంధి యుగం.గతంలో పండితులుండేవారు.వారికి శాస్ర్తాద్యయనం తప్ప మరో పని ఉండేది కాదు.వారి అవసరాలు సమాజం చూసుకునేది.వారు నిస్వార్దం గా తమ పాండిత్యాన్ని సామాజిక సందిగ్దాలు సంశయాలు తీర్చటంలో వినియోగించేవారు.అపుడు ఎన్ని రాజ్యాలున్నా ఆసేతు హిమాచలం దాకా భారతదేశంలో ఓకటే వేదాలు ఓకటే ఉపనిషత్తులు ఓకటే స్ర్ముతి చలామనిలో ఉండేవి.కాని ఇపుడు పండితులనే వారికి పాండిత్యాన్ని సంపాదించుకునే తీరిక లేదు.పైగా ఎవరికి తోచినట్టు వారు తమ స్వార్దాలకు లోబడి ప్రాంతీయంగా శాస్ర్తాలలో సమాజ హితంకాని శ్లోకాలను నిక్షిప్తం చేయటం వాటిని అసలు శాస్త్రాలుగా ప్రచారం చేసుకుని పబ్బం గడుపుతూ దైవద్రోహానికి సమాజంలో వివక్షకు అంత:కలహాలకు కారణమవుతున్నారు.అందుకే దేశమంతా ఓకే స్ర్ముతి ఉన్నకాలం పోయి రాజ్యానికో స్ర్ముతి ప్రాంతానికో పురాణం వెలుస్తున్నాయి.దానివల్ల నియమాల స్వరూపం మారుతోంది.నిజం మరుగున పడుతోంది..
శాస్ర్తాలలోని అసలు విషయము మరుగున పడి సంకుచితపు సంకెళ్లు మన సామాజిక నియమాల చుట్టూ బిగుసుకుంటున్నాయి.సమాజ హితం కోసం మనబుుషులు విశాల హ్రుదయంతో అందించిన వేదాలు స్ర్ముతులను ఈవిదమైన అమాయకుల శిక్షలకు సాకుగా చూపించటం దారుణం..చాతుర్వర్ణాలు స్వభావ జనితములని నిజమైన పండితుడు అయినవాడు సాటి పండితుని ,పనికిరాని చండాలుని సమద్రుష్టితో చూడాలని గీత లో భగవానుడే స్వయం గా చెప్పినా తెలుసుకోలేక పోవటం మన అజ్ఞానం...అని తన వాదన ముగించాడు.
ఇక ఎవరూ అడ్డు మాట్లాడకపోవటం తో రాజు హాయిగా ఊపిరి పీల్చుకుని శ్వేతభట్టుని అతని భార్యని హాయిగా సంసారం చేసుకోమని పంపించేశాడు.
తరువాత రాజు ఛండేశ్వర్ ను తన ఆంతరంగిక మందిరానికి పిలిచి సమాజహితం కోసం మన శాస్ర్తాలకు నిజం రూపం తెలుపుతూ వాఖ్యానం రాయమని కోరాడు..
రాజు కోరిక ప్రకారం ఛండీశ్వర్ చాలా గ్రందాలను రచించాడు.వాటిలో "స్ర్ముతి రత్నాకర"అగ్రస్థానం వహిస్తుంది.ఆయన రాసిన మిగితా గ్రందాలు క్రుత్యరత్నాకర,గ్రుహస్థ రత్నాకర,దానరత్నాకర,శుద్దిరత్నాకర....మోదలైనవి.
.................
ఈయన క్రుషి ఎంతోకాలం మిగలనివ్వలేదు తురకలు..మంచి మంచి పండితులను ఊచకోత కోసి విచ్చలవిడిగా మత మార్పిడులు జరిపారు...అందువల్ల సగం తెలిసిన ఙ్ఞానంతో సందుకోకరు పండితులమని చెప్పుకుంటూ తెలిసీతెలియక గర్వంతో అప్పటికి ఉన్న కులాలను రెట్టింపు పెంచేసి,పనికిరాని కఠిన నియమాలు పెడుతూ ఓకవిదంగా ముస్లింమత మార్పడిలకు కారకులయ్యారు.బలవంతంగా మతం మార్చబడినవారిని వీరు తిరిగి హిందువులలోకి కలుపుకునేవారుకాదు...అలా ముస్లంల సంఖ్య పెంచేశారు..ఈ విధంగా మన ఙ్ఞాన గ్రందాలు అర్దఙ్ఞానుల చేతిలలో పడి దేశవినాశనానికి కారణమయ్యాయి..అక్కడక్కడ కోంతమంది నిజమైన ఙ్ఞానులు పుట్టి సమాజాన్ని సరిచేసి మన గ్రందాల గోప్పదనం తెలియచేసినా,..తరువాత వచ్చిన బ్రిటీష్ క్రిష్టియన్ బంటు మాక్స్ ముల్లర్ వంటి ప్రబుద్దుల వంకర రాతల కారణంగా అవి పూర్తి విలువకోల్పోబోతున్నాయి..ఇప్పటికైనా మన గ్రందాల గోప్పతనం గుర్తించి మనం మోల్కోకపోతే భరతమాత మనతరాన్ని హర్షించదు.
మిథిలరాజు హరిసింహుడికి ఓక ధర్మసంకటం వచ్చింది.ఇలాంటి ధర్మ సంకటాలకే కాదు యుద్ద సంకటాలకు కూడా తాను ఆదారపడే మంత్రి ఛండీశ్వరుడు. వెంటనే అతనికి కబురమపాడు రాజు.
సభ నిండుగా కోలువేై వుంది.చాలా మంది పండితులు వారి వాదన వినిపించటానికి వచ్చారు.రాజు సమస్యను ఇలా వివరిస్తున్నాడు.
తన ఆస్థానంలో పని చేస్తున్న శ్వేతభట్టు అనే అదికారికి కోన్ని సం"ల క్రితం పెళ్లి అయింది.అయితే ఈ మద్య అతనికి తన భార్య తన కులం కాదని తెలిసింది.వారి భందువులు ఆమెను వదిలేయాలని గోడవపడుతున్నారు.శాస్త్ర సమ్మతం కాదని వాదిస్తున్నారు.కాని మన శ్వేతభట్టు ఆమెను విడచి ఉండలేడు..వారు ఓకర్నోకరు వదలి జీవించలేమంటున్నారు..ఇది సమస్య అన్నాడు రాజు.
అపుడు పండితులలో ఓకడు లేచి ప్రభూ నేను అన్ని శాస్త్రాలను పరిశీలించాను.మనుస్ర్ముతి లో ఇలాంటి సంధర్భంలో తెలీకుండా దోషసహితమైన స్త్రీని భార్యగా స్వీకరిస్తే అది తెలిసాక త్యజించవచ్చు..ఆవివాహం చెల్లదని ఉంది. అన్నాడు.
ఇంకో పండితుడు లేచి ప్రభూ మనుస్ర్ముతి లో ఆసంధర్భం వేరు.కావాలన మోసం చేసి పెల్లి చేసినపుడు తర్వాతైనా తన ధర్మాలను భార్య నిర్వహించలేని పక్షంలో అతజు మోసపోయాడని భావిస్తే ఆ వివాహం రద్దు చేయవచ్చు అని దాని అర్థం. అదే మనుస్ర్ముతి లో 10 నియమాల కింద చెప్పబడింది ఏమంటే తనకన్నా తక్కువ ఎక్కువ జాతికి సంభందించిన అమ్మాయిని మోసం చేసి పెల్లిచేసినా ఆమె అనుకూలవతి అయితే భర్త ప్రేమను చూరగోన్నది అయితే ఆ వివాహం దర్మబద్దమైనదే అవుతుంది అన్నాడు.
మరో పండితుడు తన వాదన వినిపించి శాస్త్ర విరుద్దం వీరిని విడదీయాల్సిందే అన్నాడు.
వేరోక పండితుడు లేచి" పరస్పర విశ్వాసం జీవిత పర్యంతం ఆలుమగలు నడుమ కోనసాగాలన్నది మనుస్ర్ముతి ఆశయం.దీన్లో కుల ప్రసక్తి లేదు" అని తన వాదన వినిపించాడు.
రాజుకు పాలుపోలేదు..ఓక మనుస్ర్ముతి పై ఇన్ని భిన్నాభిప్రాయాలు ఎలా వస్తున్నాయో అర్థం కాక ఛండీస్వరుని వైపు చూశాడు.
ఛండీశ్వరడు లేచి ,ఎలాగయితే వేదం మనకు ఎంతో ఆలోచన స్వేచ్ఛనిచ్చి కూడా పరబ్రహ్మాన్ని నిరాకరించకూడదన్న నియమం పెట్టిందో,అలాగే మనుస్మ్రుతి నిత్యజీవితంలో మనిషి చేసే ప్రతి పని వెనుక స్వారథం ఉంటుంది.అందుకే నేరాలు చేస్తాడు.వాటిని మనుస్మ్రుతి నిర్దిస్టంగా సూచించింది.
అవి
మనసుతో చేసే పాపాలు=ఇతరులకు చెందిన దానిని ఆశించటం,చేయకూడని ఆలోచనలు చేయటం,దుష్టసిద్దాంతాలు నమ్మటం.
మాటలతో చేసే పాపాలు=ఇతరులను దూషించుట,వారి గోప్పతనాన్ని గుర్తించకపోవుట,అబద్దం ఆడటం లాంటివి.
శరీరంతో చేసే పాపాలు=తనకు ఇవ్వని దాన్ని తీసుకోవటం,చట్టబద్దం కాని హింస,పరభార్యతో నేర ప్రవ్రుత్తి లాంటివి.
..ఈమూడు రకాల పాపాలలో మన శ్వేతభట్టు అతని భార్య ఏ పాపాలు చేయలేదు.మరిక్కడ నేరమేముంది.ఏ నేరాన్ని మనమిక్కడ చర్చిస్తున్నాం.మనుస్ర్ముతి ప్రకారం ఈమూడు నేరాలలో ఏది చేసినా ఆనియమ నిబందనలు దగ్గరికి వెల్లాలి.అన్నాడు.సభ మౌనం వహించింది.
శ్వేతభట్టు భార్యకులం నిర్ణయించాలంటే ముందు తరాల చరిత్ర తెలియాలి.ఎందుకంటే ఓకే జాతి నుంచి ఎన్నో కులాలు ఏర్పడ్డాయి.ఇంకో విషయం ఏంటంటే మనదేశంలో ఏర్పరిచిన వర్ణాలు స్వభావ సంబంధమైనవి గాని పుట్టుకకు సంబంధించినవి కావు.స్వభావ సిద్దమైన గుణాల ప్రకారం సక్వగుణం కలవారు బ్రాహ్మన వర్ణం వారు విఙ్ఞానఆర్జన మాత్రమే చేయాలి.దానితో సమాజానికి దిశా నిర్దేశం చేయాలి .కాని ఇపుడు బ్రాహ్మనులమని చెప్పుకునే వారంతా అనేక రకాల వ్రుత్తులు చేస్తున్నారు,కత్తి పట్టి యుద్దం కూడా చేస్తున్నారు.బ్రాహ్మన వర్ణానికి అంటరానిదైన ధనం కోసం తెగ వెంపర్లాడుతున్నారు.
ప్రభూ ఇది సంధి యుగం.గతంలో పండితులుండేవారు.వారికి శాస్ర్తాద్యయనం తప్ప మరో పని ఉండేది కాదు.వారి అవసరాలు సమాజం చూసుకునేది.వారు నిస్వార్దం గా తమ పాండిత్యాన్ని సామాజిక సందిగ్దాలు సంశయాలు తీర్చటంలో వినియోగించేవారు.అపుడు ఎన్ని రాజ్యాలున్నా ఆసేతు హిమాచలం దాకా భారతదేశంలో ఓకటే వేదాలు ఓకటే ఉపనిషత్తులు ఓకటే స్ర్ముతి చలామనిలో ఉండేవి.కాని ఇపుడు పండితులనే వారికి పాండిత్యాన్ని సంపాదించుకునే తీరిక లేదు.పైగా ఎవరికి తోచినట్టు వారు తమ స్వార్దాలకు లోబడి ప్రాంతీయంగా శాస్ర్తాలలో సమాజ హితంకాని శ్లోకాలను నిక్షిప్తం చేయటం వాటిని అసలు శాస్త్రాలుగా ప్రచారం చేసుకుని పబ్బం గడుపుతూ దైవద్రోహానికి సమాజంలో వివక్షకు అంత:కలహాలకు కారణమవుతున్నారు.అందుకే దేశమంతా ఓకే స్ర్ముతి ఉన్నకాలం పోయి రాజ్యానికో స్ర్ముతి ప్రాంతానికో పురాణం వెలుస్తున్నాయి.దానివల్ల నియమాల స్వరూపం మారుతోంది.నిజం మరుగున పడుతోంది..
శాస్ర్తాలలోని అసలు విషయము మరుగున పడి సంకుచితపు సంకెళ్లు మన సామాజిక నియమాల చుట్టూ బిగుసుకుంటున్నాయి.సమాజ హితం కోసం మనబుుషులు విశాల హ్రుదయంతో అందించిన వేదాలు స్ర్ముతులను ఈవిదమైన అమాయకుల శిక్షలకు సాకుగా చూపించటం దారుణం..చాతుర్వర్ణాలు స్వభావ జనితములని నిజమైన పండితుడు అయినవాడు సాటి పండితుని ,పనికిరాని చండాలుని సమద్రుష్టితో చూడాలని గీత లో భగవానుడే స్వయం గా చెప్పినా తెలుసుకోలేక పోవటం మన అజ్ఞానం...అని తన వాదన ముగించాడు.
ఇక ఎవరూ అడ్డు మాట్లాడకపోవటం తో రాజు హాయిగా ఊపిరి పీల్చుకుని శ్వేతభట్టుని అతని భార్యని హాయిగా సంసారం చేసుకోమని పంపించేశాడు.
తరువాత రాజు ఛండేశ్వర్ ను తన ఆంతరంగిక మందిరానికి పిలిచి సమాజహితం కోసం మన శాస్ర్తాలకు నిజం రూపం తెలుపుతూ వాఖ్యానం రాయమని కోరాడు..
రాజు కోరిక ప్రకారం ఛండీశ్వర్ చాలా గ్రందాలను రచించాడు.వాటిలో "స్ర్ముతి రత్నాకర"అగ్రస్థానం వహిస్తుంది.ఆయన రాసిన మిగితా గ్రందాలు క్రుత్యరత్నాకర,గ్రుహస్థ రత్నాకర,దానరత్నాకర,శుద్దిరత్నాకర....మోదలైనవి.
.................
ఈయన క్రుషి ఎంతోకాలం మిగలనివ్వలేదు తురకలు..మంచి మంచి పండితులను ఊచకోత కోసి విచ్చలవిడిగా మత మార్పిడులు జరిపారు...అందువల్ల సగం తెలిసిన ఙ్ఞానంతో సందుకోకరు పండితులమని చెప్పుకుంటూ తెలిసీతెలియక గర్వంతో అప్పటికి ఉన్న కులాలను రెట్టింపు పెంచేసి,పనికిరాని కఠిన నియమాలు పెడుతూ ఓకవిదంగా ముస్లింమత మార్పడిలకు కారకులయ్యారు.బలవంతంగా మతం మార్చబడినవారిని వీరు తిరిగి హిందువులలోకి కలుపుకునేవారుకాదు...అలా ముస్లంల సంఖ్య పెంచేశారు..ఈ విధంగా మన ఙ్ఞాన గ్రందాలు అర్దఙ్ఞానుల చేతిలలో పడి దేశవినాశనానికి కారణమయ్యాయి..అక్కడక్కడ కోంతమంది నిజమైన ఙ్ఞానులు పుట్టి సమాజాన్ని సరిచేసి మన గ్రందాల గోప్పదనం తెలియచేసినా,..తరువాత వచ్చిన బ్రిటీష్ క్రిష్టియన్ బంటు మాక్స్ ముల్లర్ వంటి ప్రబుద్దుల వంకర రాతల కారణంగా అవి పూర్తి విలువకోల్పోబోతున్నాయి..ఇప్పటికైనా మన గ్రందాల గోప్పతనం గుర్తించి మనం మోల్కోకపోతే భరతమాత మనతరాన్ని హర్షించదు.
No comments:
Post a Comment