Sunday, 19 November 2017

.విష్ణువు అవతారాలు 21(ఏక విశాంతి అవతారాలు)అందులో ముఖ్యమైనవి 10(దశవతారాలు)

#వరహావతరం

1.విష్ణువు అవతారాలు 21(ఏక విశాంతి అవతారాలు)అందులో ముఖ్యమైనవి 10(దశవతారాలు)..అందులో మూడవది #వరహావతరం
2.దేవుడంటే ఎక్కడో ఆకాశం లో కూర్చొని ఏమి పట్టనట్టుగా #bachelor_life లా బ్రతికేవాడు కాదు.
3.దేవుడంటే #సర్వాంతర్యామి అయ్యి కష్టాలు వచ్చినప్పుడు వాటిని తీర్చేవాడు.
__________________________________________

ఇపుడు అసలు విషయానికి వద్దాం.

1.#హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర
""నాకు దేవతలతో,రక్షసులతో,మనుషులతో,ఈ భూమి మీద ఉన్న జంతువులతో,పంచభూతాలతో ఇలా దేనితోనూ చావు ఉండకూడదని వరం కోరుకుంటాడు""

2.ఆ వర గర్వం తోని నాకు చావు లేదు నన్ను ఎవ్వడు చంపలేడు, నాకన్నా గొప్పవాడు లేడు అని భూమిని అల్లకల్లోలం చేస్తాడు.

3.తర్వాత #విష్ణువు వాడి కంటే గొప్ప అని తెలుసుకొని విష్ణువు ని ఎలాగైనా రప్పించి యుద్ధం చేసి ఓడించి విజయం పొందాలి అనుకోని భూమి ని సముద్రం లో ముంచి వేస్తాడు...
__________________________________________

(ఇక్కడ అందరికి ఒక అనుమానం వస్తుంది సముద్రం భూమి మీద కదా ఉండేది.భూమి ని సముద్రం లో ముంచడం ఏంటీ? అని)

1.అయితే ఇతర dimension ని లిఖిత పూర్వకంగా చెప్పడం సంక్లిష్టమైన విషయం.

2.ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే
""భూమిని దాని కక్ష నుండి వేరు చేసి పాతలం లోకి తీసుకువెళ్లడం.దీన్ని ఇతర dimension లో ఎలా చెప్పాలో తెలీక అగాధం, అంటే లోతు,శూన్యం,పాతలం,సముద్రం అనే అర్ధాలు వస్తాయి..
కావున సామాన్యులకు అర్ధం అయ్యే విధంగా సముద్రం లోతులో ముంచబడింది అని చెప్పబడింది.
#సైన్స్ ప్రకారం #cosmic_ocean (DARK MATTER) లోకి తీసుకువెళ్లడం జరిగింది
__________________________________________

(అలా గతి తప్పిన భూమి ని రక్షించడానికి భగవానుడు అయిన విష్ణువు ఎం చేసాడో అది చూద్దాం)

1.విష్ణువు ఒక అవతారాన్ని తీసుకోవాలి.ఆ తీసుకునే అవతారం ఎలా ఉండాలి అంటే
#""ఒకే సమయం లో భూమి ని రక్షిస్తూ రాక్షసుడితో  యుద్ధం చేసే లాగా ఉండాలి"""#

2.అప్పటి వరకు భూమి మీద #వరహం అనే జీవి లేదు.
అందుకే విష్ణు అవతారాన్ని #ఆది_వరహస్వామి అంటారు.

3.అలా వరాహ అవతారంలో #మూతి_మోపురం మీద భూమిని నిలిపి అది అటు ఇటు పడకుండా దాని #పంటికోరలు SUPPORT గా నిలుస్తాయి..
ఇలా ఏ జంతువు అవతారం లో చేయడం కుదరదు ఒక వరహం తప్పా..

4.భూమి #గుండ్రంగా_గోళాకారంగా ఉంటేనే అలా FIX అవ్వడం సాధ్యం.బైబిల్, ఖురాన్ ప్రకారం భూమి బల్లపరుపుగా ఉన్నదని భావిస్తే ఇది సాధ్యం కాదు..

5.అలా భూమిని ఎత్తుకొని, గథ తో హిరణ్యాక్షుడిని వధించి, భూమిని యధా స్థానం లో #దాని_కక్ష లో నిలిపి భూమి ని రక్షిస్తాడు..

ఇది అసలు విషయం.
__________________________________________

(ఇప్పుడు #SCIENCE విషయాలు చూద్దాం)

1.భూమి బైబిల్, ఖురాన్ లో చెప్పినట్టు బల్లపరుపుగా లేదని #భూగోళము అంటే భూమి గోళాకారంగా ఉందని లక్షల సంవత్సరాల ముందే తెలిసింది.

2.#జగత్తు- అంటే గతిని కలిగియున్నది(కదిలేది) అని అర్ధం.కానీ బైబిల్ ఖురాన్ లో భూమి 4 స్తంభాల పై నిశ్చలంగా నిలిపి ఉంచారని ఉంటుంది.

3.ఇది #DARWIN_సిద్ధాంతాన్ని నిరూపిస్తుంది కూడా

4.మనిషి DNA పంది DNA 90%+ SAME ఉంటాయి..
అందుకే ఏదైనా కొత్త మందు కనుక్కున్నప్పుడు చివరగా పంది కి ఇచ్చి పరీక్ష చేసాకనే మనిషికి ఇస్తారు.

5.ఈ సంఘటన TIME మరియు భూ ఉపరితలం 7 ఖండాలుగా విడిపోయిన TIME దాదాపు ఒకే TIME ని సూచిస్తున్నాయి అని విశ్లేషకుల అభిప్రాయం..
===================================

"ఇది భగవంతుడు అనే వాడు ఎలాగైనా రక్షిస్తాడు అనే దానికి సూచన."
అంతే కానీ ఎక్కడో ఆకాశం లో #NEELKAMAL కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తూ ఉంటాడు వేల సంవత్సరాలు.. అనే చెప్పడం అజ్ఞానం


No comments:

Post a Comment