మహాభారత యుద్ధాన్ని కొన్ని క్షణాలలో ముగించే యోధుడు గురించి మీకు తెలుసా!!!!
మహాభారత యుద్ధం గురించి అందరికి తెలిసే ఉంటుంది,18 రోజులపాటు భయంకరంగా జరిగిన ఆ యుద్ధంలో అనేక మంది వీరులు పాల్గొని మరణించారు. కానీ మహాభారత యుద్దానికి ముందే మరణించిన ఈ యోధుడు గురించి చాలా తక్కువ మందికే తెలిసిఉంటది. మహాభారత యుద్ధాన్ని కొన్ని క్షణాలు లో ముగించగల ఆ యోధుడు ఎవరో కాదు పంచపాండవులలో ఒకడు అయిన భీముడి మనుమడు,ఘటోత్కజుడు మౌరి ల కుమారుడు,ఘటోత్కజుడు ఒక రాక్షసుడు మౌరి ఒక రాజకన్య వీరికి జన్మించిన వాడే బార్బరికుడు. ఇతడు మహాశివుడిని మెప్పించి మూడు బాణాలు వరంగా పొందాడు.మహాభారత యుద్దానికి బయలుదేరిన బార్బరికుడికి అతని తల్లి అయిన మౌరి ఓడిపోయే వారి తరుపున యుద్ధం చేయమని వాగ్దానం తీసుకుంటుంది,అయితే అందుకు కారణమేంటి అంటే మహాభారత యుద్ధం లో కౌరవుల పక్షాన బిష్ముడు, ద్రోణుడు,కర్ణుడు లాంటి అతిరథ మహారధులతో పాటు 12 అక్షౌహిణుల సైన్యంతో బలంగా ఉంది, పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది కనుక పాండవుల పక్షాన యుద్ధం చేయమని అన్నట్లుగా చెపుతుంది. యుద్దానికి బయలుదేరిన బార్బరికుడు ను పరీక్షించాలనుకున్న శ్రీ కృష్ణుడు ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్లి ఎక్కడకు వెళుతున్నవని అడుగగా బార్బరికుడు యుద్దనికి వెళుతున్న అని సమాధానం ఇస్తాడు దానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఫక్కున నవ్వి యుద్దానికి వెళుతున్నాడు వీరుడు 3 బాణాలతో అని అంటాడు.
దానికి బార్బరికుడు తను పరమశివుని వద్ద నుండి 3 బాణాలను వరంగా పొందానని వాటిలో మొదటి బాణం తను నాశనం చేయాలనుకున్న వాటిని గుర్తిస్తుంది అని రెండవ బాణం తను కాపాడాలి అనుకొనే వాటిని గుర్తిస్తుందని ఇక మూడవ బాణం మొదట గుర్తించిన వాటిని నాశనం చేస్తుందని వివరిస్తాడు.అది నమ్మని శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్న రావి చెట్టు మీద ప్రయోగించమని కోరతాడు. అందుకు అంగీకరించిన బార్బరికుడు తన మొదటి బాణాన్ని రావి చెట్టు ఆకుల మీదకు ప్రయోగించాడు.శ్రీకృష్ణుడు ఒక రావి ఆకును తన పాదలకింద దాచి ఉంచుతాడు,ఆ బాణం ఆ రావి ఆకులు అన్నింటిని గుర్తుపెట్టి చివరగా శ్రీకృష్ణుని పాదాల వద్దకు వచ్చి తిరగ సాగింది అది గమనించిన శ్రీకృష్ణుడు యుద్ధం జరిగే కొద్దీ కౌరవుల సైన్యం బలహీనపడుతుందని అప్పుడు బార్బరికుడు వారి వైపు యుద్ధం చేస్తే పాండవులను రక్షించడం అసాధ్యమని భావించ తనని పాండవుల వైపు యుద్ధం చేయమని కోరతాడు అందుకు బార్బరికుడు తనతల్లి కి మాట ఇచ్చానని ఆ మాట తప్పును అని సెలవివ్వగా మరొక ఉపాయాన్ని ఆలోచించి శ్రీకృష్ణుడు బార్బరికుడు ని తనకు ఒక వరం ఇవ్వమని కోరతాడు అందుకు అంగీకరించిన బార్బరికుడు ఎం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ని తల నరికి ఇవ్వమని కోరతాడు.
బార్బరికుడు బ్రాహ్మణ రూపంలోఉంది సామాన్యమైన వ్యక్తి కాదు అని తలిచి తనతలను నరికి ఇచ్చేముందు తన యొక్క నిజ రూపం చూపించమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపం వదిలి మాములు రూపానికి వస్తాడు
బార్బరికుడు నాది ఒక కోరిక అని అడుగగా కోరుకోమంటాడు శ్రీకృష్ణుడు, ఈ యుద్ధం మొత్తాన్ని నేను చూడాలి అని అడుగుతాడు దానికి అంగీకరించిన శ్రీకృష్ణుడు బార్బరికుడు తలను ఒక ఎత్తయిన కొండమీద ఉంచుతాడు. 18 రోజుల మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు యుద్ధంలో మహావీరుడు ఎవరు అని వారిలో వారు వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో శ్రీకృష్ణుడు బార్బరికుడని అడగమని చెప్తాడు,అప్పుడు పాండవులు బార్బరికుడి అడగగా శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో యుద్ధం చేసినత్కుగా కనిపించింది అని చెప్తాడు,ఆ తరువాత శ్రీకృష్ణుడు బార్బరికుడు తలను రూపవతి అనే నదిలో విడిచిపెడతాడు. అది కకియుగంలో రాజస్థాన్ లోని కాటు అనేగ్రామంలో లభించింది, అప్పటి రాజు రూప్ సింగ్ చహన్ గుడి కట్టించాడు. రాజస్థాన్ లోని ఆ గుడిని కాటు శ్యాం బాబా గా పూజిస్తారు.
మహాభారత యుద్ధం గురించి అందరికి తెలిసే ఉంటుంది,18 రోజులపాటు భయంకరంగా జరిగిన ఆ యుద్ధంలో అనేక మంది వీరులు పాల్గొని మరణించారు. కానీ మహాభారత యుద్దానికి ముందే మరణించిన ఈ యోధుడు గురించి చాలా తక్కువ మందికే తెలిసిఉంటది. మహాభారత యుద్ధాన్ని కొన్ని క్షణాలు లో ముగించగల ఆ యోధుడు ఎవరో కాదు పంచపాండవులలో ఒకడు అయిన భీముడి మనుమడు,ఘటోత్కజుడు మౌరి ల కుమారుడు,ఘటోత్కజుడు ఒక రాక్షసుడు మౌరి ఒక రాజకన్య వీరికి జన్మించిన వాడే బార్బరికుడు. ఇతడు మహాశివుడిని మెప్పించి మూడు బాణాలు వరంగా పొందాడు.మహాభారత యుద్దానికి బయలుదేరిన బార్బరికుడికి అతని తల్లి అయిన మౌరి ఓడిపోయే వారి తరుపున యుద్ధం చేయమని వాగ్దానం తీసుకుంటుంది,అయితే అందుకు కారణమేంటి అంటే మహాభారత యుద్ధం లో కౌరవుల పక్షాన బిష్ముడు, ద్రోణుడు,కర్ణుడు లాంటి అతిరథ మహారధులతో పాటు 12 అక్షౌహిణుల సైన్యంతో బలంగా ఉంది, పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది కనుక పాండవుల పక్షాన యుద్ధం చేయమని అన్నట్లుగా చెపుతుంది. యుద్దానికి బయలుదేరిన బార్బరికుడు ను పరీక్షించాలనుకున్న శ్రీ కృష్ణుడు ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్లి ఎక్కడకు వెళుతున్నవని అడుగగా బార్బరికుడు యుద్దనికి వెళుతున్న అని సమాధానం ఇస్తాడు దానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఫక్కున నవ్వి యుద్దానికి వెళుతున్నాడు వీరుడు 3 బాణాలతో అని అంటాడు.
దానికి బార్బరికుడు తను పరమశివుని వద్ద నుండి 3 బాణాలను వరంగా పొందానని వాటిలో మొదటి బాణం తను నాశనం చేయాలనుకున్న వాటిని గుర్తిస్తుంది అని రెండవ బాణం తను కాపాడాలి అనుకొనే వాటిని గుర్తిస్తుందని ఇక మూడవ బాణం మొదట గుర్తించిన వాటిని నాశనం చేస్తుందని వివరిస్తాడు.అది నమ్మని శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్న రావి చెట్టు మీద ప్రయోగించమని కోరతాడు. అందుకు అంగీకరించిన బార్బరికుడు తన మొదటి బాణాన్ని రావి చెట్టు ఆకుల మీదకు ప్రయోగించాడు.శ్రీకృష్ణుడు ఒక రావి ఆకును తన పాదలకింద దాచి ఉంచుతాడు,ఆ బాణం ఆ రావి ఆకులు అన్నింటిని గుర్తుపెట్టి చివరగా శ్రీకృష్ణుని పాదాల వద్దకు వచ్చి తిరగ సాగింది అది గమనించిన శ్రీకృష్ణుడు యుద్ధం జరిగే కొద్దీ కౌరవుల సైన్యం బలహీనపడుతుందని అప్పుడు బార్బరికుడు వారి వైపు యుద్ధం చేస్తే పాండవులను రక్షించడం అసాధ్యమని భావించ తనని పాండవుల వైపు యుద్ధం చేయమని కోరతాడు అందుకు బార్బరికుడు తనతల్లి కి మాట ఇచ్చానని ఆ మాట తప్పును అని సెలవివ్వగా మరొక ఉపాయాన్ని ఆలోచించి శ్రీకృష్ణుడు బార్బరికుడు ని తనకు ఒక వరం ఇవ్వమని కోరతాడు అందుకు అంగీకరించిన బార్బరికుడు ఎం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ని తల నరికి ఇవ్వమని కోరతాడు.
బార్బరికుడు బ్రాహ్మణ రూపంలోఉంది సామాన్యమైన వ్యక్తి కాదు అని తలిచి తనతలను నరికి ఇచ్చేముందు తన యొక్క నిజ రూపం చూపించమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపం వదిలి మాములు రూపానికి వస్తాడు
బార్బరికుడు నాది ఒక కోరిక అని అడుగగా కోరుకోమంటాడు శ్రీకృష్ణుడు, ఈ యుద్ధం మొత్తాన్ని నేను చూడాలి అని అడుగుతాడు దానికి అంగీకరించిన శ్రీకృష్ణుడు బార్బరికుడు తలను ఒక ఎత్తయిన కొండమీద ఉంచుతాడు. 18 రోజుల మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు యుద్ధంలో మహావీరుడు ఎవరు అని వారిలో వారు వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో శ్రీకృష్ణుడు బార్బరికుడని అడగమని చెప్తాడు,అప్పుడు పాండవులు బార్బరికుడి అడగగా శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో యుద్ధం చేసినత్కుగా కనిపించింది అని చెప్తాడు,ఆ తరువాత శ్రీకృష్ణుడు బార్బరికుడు తలను రూపవతి అనే నదిలో విడిచిపెడతాడు. అది కకియుగంలో రాజస్థాన్ లోని కాటు అనేగ్రామంలో లభించింది, అప్పటి రాజు రూప్ సింగ్ చహన్ గుడి కట్టించాడు. రాజస్థాన్ లోని ఆ గుడిని కాటు శ్యాం బాబా గా పూజిస్తారు.
No comments:
Post a Comment