Sunday, 19 November 2017

చరిత్రలో ఎక్కడా మగాడు తన మొదటి భార్యని అమితంగా ప్రేమించిన దాఖలాలు లేవు

విశ్వ హిందూ పరిషత్ వారి పోస్ట్ నుండి సేకరణ. ..
.. ..-------------------------------------------------------
😍మస్తానీ బాజీరావుకి రెండవ భార్య ఆమెను అమితంగా ప్రేమించాడు..
😍ముంతాజ్ షాజహాన్ కి ఎనిమిదవ భార్య ఆమెని ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించాడు..
😍జోధా అక్బర్ కి మూడవ భార్య వారి అమరప్రేమ చరిత్రలో నిలిచింది.

అంటే, చరిత్రలో ఎక్కడా మగాడు తన మొదటి భార్యని అమితంగా ప్రేమించిన దాఖలాలు లేవు, ఇదేనా మనం చదువుకోవాల్సిన చరిత్ర..??🤔

ఇలానే విషబీజాలు నాటుతున్న చారిత్రక సినిమాలు.!

👉అక్బర్ భార్య జోధా అనే విషయాన్ని జోధా అక్బర్ సినిమా బలవంతంగా అందరి మెదళ్ళలోకి చొప్పించింది.

👉జోధా అక్బర్ - ఈ సినిమా చూస్తుంటే ఓ ప్రశ్న కలుగుతుంది. ఇప్పుడు, ఆక్బర్, జోధాల ప్రేమ గాథను సృష్టించి తెరకెక్కించాల్సిన అవసరం ఏముంది?
అసలు, మనకు చరిత్ర సినిమాలంటే మన దేశం పై దండెత్తిన ప్రేమ గాథలు తప్పించి మరొక కథలు లేవా?

👉షాజహాన్, తాజ్‌మహల్, అనార్కలి, బాబర్, చంఘేజ్‌ఖాన్, ముఘల్-ఏ-ఆజమ్, రుస్తుం, షోహరాబ్ ఇలా మన చరిత్ర సినిమాలు అన్నీ మన దేశం పై దండెత్తిన రాజుల గొప్పతనాన్ని చెప్పేవే. అన్నీ వారి ప్రేమ గాథలను తెలిపేవే.

👉నిజంగా జరిగిందో లేదో తెలియని “అనార్కలి” ప్రేమ గాథని మన కళాకారులు అమరం చేశారు. కానీ ఇప్పటికీ లాహోర్ దగ్గర “అనార్కలి” అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ప్రజలు అనార్కలిని దేవతలా పూజిస్తారు. ఎందుకంటే సలీమ్ ప్రేమలో ఆమే సర్వం కోల్పోయింది. ఆమెను అనుభవించి రాజ్యకోసం ఆమెని వదిలేసాడు సలీమ్. న్యాయం కోరిన ఆమెను అక్బర్, సజీవ సమాధి చేశాడు. అందుకే ఆ ప్రాంతంలో కొన్నాళ్ళు నివసించిన కీ.శే. తిరుమల రామచంద్రగారు తన జీవిత కథ హంపీ నుంచి హరప్పాదాకా లో దుర్మాగ్గుడైన సలీమ్, అక్బరులకు శాశ్వత రౌరవాది నరకకాలని నా విశ్వం అని అంటారు.

👉కానీ సలీమ్ అద్భుత ప్రేమికుడని అక్బరు దయార్థ్ర హృదయుడని మన సినీ కళాకారులకు విమ్శకులకు చరిత్ర కారులకు హిందూ రాజుల చర్మం ఒలిపించి, క్రూరంగా హించడం, రాణులతో ఘోరంగా వ్యవహరించడం జరగనట్లే ప్రవర్తిస్తుంటారు.

👉జోధా-అక్బర్ సినిమాలో అక్బరును జాలి గుండే కలవాడిలా చూపించాలని ప్రయత్నించారు. మొదటి దృశ్యంలోనే ఓడిన శత్రువు తలను ఖండిచేందుకు అక్బర్ ఇష్టపడడు*. కానీ అక్బర్ ఆరంభ దినాలలో ఇతర ముస్లిము రాజులలలాగానే క్రూరంగా వ్యవహరించాడు.

👉లేకపోతే 13 ఏళ్ళ వయస్సులో రాజ్యం నిలుపుకోగలిగే వాడు కాదు. హల్దీఘాటీ యుద్దంలో 30,000 మంది రాజపుత్ర వీరులను ఊచకోత కోయించాడు అక్బర్.

👉అక్బర్ కనక ఈ సినిమాలో చూపినట్టు రక్తపాత వ్యతిరేకి అయి ఉంటే, జీవితాంతం అక్బర్‌కి వ్యతిరేక పోరాటం సాగించిన రాణా ప్రతాప్ పోరాటం అర్థ విహీనం అవుతుంది. చిత్తోడ్‌లో “జౌహర్” జరిపిన రాణుల బలిదానం వ్యర్థం అవుతుంది.

👎అంటే మన దేశాన్ని కాపాడుకునే ఛత్రపతి శివాజీ, మహారణా ప్రతాప్, వంటి కొన్ని వందల మంది వీరుల పోరాటాలు వ్యర్థం అని సందేశమా..??🤔

👉చరిత్ర బాగా గమనిస్తే, బదౌనీ అనే ముస్లిం రచయిత, అక్బర్, రాణా ప్రతాప్‌కు వ్యతిరేకంగా యుద్దానికి వెళ్తున్నప్పుడు తనని కూడా అక్బర్‌తో యుద్దానికి రావడానికి అనుమతి అడిగాడు. ఎందుకంటే తన ఇస్లామిక్ గడ్డాన్ని, హిందూ రక్తంలో తడుపుకోనెందుకట. “జిహాద్” పట్ల అతనికి ఉన్న విశ్వాసాన్ని మెచ్చిన అక్బర్ అతడికి బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చాడు.

👉హిందూస్థాన రాజుల పట్ల తన క్రోధాన్ని ప్రదర్శించి తన శక్తిని నిరూపించకున్న తరువాత కానీ ముస్లిం ఉలేమాలను ఎదుర్కోనే ధైర్యం అక్బర్‌కు రాలేదు. అందుకే 1579 నుండి అక్బర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.

👉రాణా ప్రతాప్‌తో యుద్ధం, మోహార్‌లో పరారజయం తరువాత, రాజపుత్రులతో యుద్దం కన్నా రాజీ మేలు అనే నిశ్చయానికి వచ్చి ఉంటాడు అక్బర్.

👉కానీ మన కళాకారులకు మాత్రం చరిత్ర అంటే మనపై దండెత్తిన రాజుల గొప్పతనాలు, హిందూ స్త్రీలతో ప్రేమ కలాపాలు జరిపిన ముస్లిము రాజుల పరమత సహనాలే. అంతే తప్ప, ముస్లిముల చేతికి చిక్కకూడదని చితిని పేర్చుకుని సజీవ దహనానికి సిద్దమైన రాణుల మానసిక సంఘర్షణలు మన సీనీ వస్తువులు కావు. అందుకే అపోహలకు ద్వంద ప్రవృత్తులకు, భావదాస్యానికి చేతకానితనానికి ఆత్మ గౌరవరాహిత్యానికి దర్పణం పడతాయి జోధా-అక్బర్‌తో సహా మన చారిత్రక సినిమాలన్నీ.

సౌజన్యం – దివ్య ధాత్రి, ఏప్రిల్ 2008

*పి.ఎన్.ఓక్ గారు రాసిన భారతీయ్ ఇతిహాస్ కీ భయంకర్ భూలే పుస్తకంలో అక్బర్ పానీపట్టు యుద్దంలో అనుకోకుండా విజయం సాధించిన తరువాత 06.11.1553న గాయపడి అర్థచేతనావస్థలో తీసుకురాబడిన హేమూనీ అక్బర్ తన కత్తితో అతడి మెడను తీసివేసాడని, అప్పటికి అక్బర్ వయస్సు కేవలం 14 సంవత్సరాలని స్మిత్ తన పుస్తకంలో తెలిపినట్లు చెప్పారు. అంటే 14 సం. వయస్సులో ఇలా ప్రాణాలు తీసిన వ్యక్తి ఏ విధంగా దయార్థ్ర హృదయుడో సినీ జనానికే తెలియాలి. పైగా అతడిని దయార్థ్ర హృదయుడిగా చూపించడంకోసం చరిత్రనే మార్చేసి శత్రువు తలను ఖండిచకుండా వదిలేసినట్లు చూపించడం ద్రోహం.

👉అసలు అక్బర్ కి ఉన్న ఐదువేల మంది ఉంపుడు గత్తెలలో జోదా ఎవరు?? అసలు జోదా అనే పెళ్ళాం అక్బర్ కి ఉందా ?? మనకి ఇవేమీ  పట్టవు.జోదా అక్బర్ అని ఒకడు సినిమా తీయగానే పరిగేతుకుని వెళ్లి సినిమా చూసాము.అసలు చరిత్రలో ఇది జరిగిందో లేదో కుడా కనుక్కోము. సలీం అనార్కలి లేదా ముఘుల్ ఏ అజాం  లాంటి సినిమాలు తీస్తే "ప్యార్ కియాతో డర్ నా క్యా" అని పాటలు పాడుకుంటూ ఇప్పటికి ఆ సినిమాలు చూస్తున్నాం.

👉ఇది కల్పిత కధ అని ఎంతమందికి తెలుసు??
కడుపున పుట్టిన కన్న కూతురిని కూడా వదలని జంతు కామం షాజహాన్ ది. అలాంటి షాజహాన్ తన భార్యకి తాజ్మాహల్ కట్టాడని నమ్మి దానిని దేశానికే ప్రేమ సింబల్ అని నమ్మ్యుతున్నాం. షాజహాన్ భార్య 14 వ కానుపులో చనిపోతే ఎక్కడో ఆగ్రకి దురం గా పాతేసి, ఆరునెలల తర్వాత, ఆక్రమించిన తెజోమహల్, అదేనండి మన తాజ్మల్ లో పాతి, మన శివుని ఆలయాన్ని సమాదిచేస్తే సిగ్గులేక, సిగ్గుపడక ప్రేమకి చిహ్నంగా తాజ్మహల్ ని చెప్పుకుంటున్నాం.

👉అసలు కామంతో పనిమనుషులను, కన్న కూతురునే వదలని షాజహాన్  ఎవరినైనా ప్రేమించగలడు అని ఎవరైనా అనుకోగాలరా??అలాంటివాడు ప్రేమచిహ్నాన్ని కట్టాడు అంటే ఎవడైనా నమ్మగలడా మనలాంటి ముర్కులు తప్పా ?? ఇప్పుడీ ఉపోద్గాతం ఎందుకంటె, సంజయ్ లీలా భన్సాలి "పద్మా వతి " అనే సినిమా తీస్తున్నాడు. ఆ కాలం లో పద్మావతి అత్యద్బుత అందగత్తే. ఆమెని ఎలా అయినా పొందాలి అని అల్లాహ్ ఉద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ పై యుద్ధానికి  రాగా రాజపుత్ వారు ఎదిరించారు. ఆమెని ఒకసారైనా కనీసం చూస్తాను అని ఖిల్జీ బ్రతిమిలాడగా డైరెక్ట్ గా కుదరదు కావాలంటే నీటి లో ఆమె బింబం చూడొచ్చు అని చెప్పగా, వచ్చి నీటిలో ఆమె బింబాన్ని చూసి మైమరిచిపోయి కుయుక్తికో ఎత్తుకుని వెళ్ళిపోగా, రాజపుత్రులు యుక్తితో యువరాణి పరిచారకులు పద్మావతిని చూడడానికి వస్తున్నారు అని ఖిల్జీ స్థావరం లోకి వచ్చి ఆ ఎడ్ల బళ్ళు నుండి రాజపుత్ర సైనికులు అత్యంత సాహసం తో పద్మావతిని అందునుండి తప్పించి మొత్తం రాజపుత్ర వీరులు  ఆ యుద్ధం లో చనిపోయారు.

👉చేతికి చిక్కినట్లే చిక్కి ధూరమైపోయిన పద్మావతి కోసం రాజపుట్ల పై యుద్ధం ప్రకటించాడు ఖిల్జీ. దురదృష్టం రాజ్పుట్లను వహించి  యుద్ధం వోడిపోగా, పద్మావతి రాణి తో కలిపి అందరు ఆడవాళ్ళు అగ్ని లో దూకి ప్రాణత్యాగం చేసుకునారు. ఖిల్జీ రాణి గృహం లోకి వెళ్లేసరికి అక్కడ బూడిద కుప్ప మిగిలింది. ప్రాణాలతో ఖిల్జీకి లొంగని పద్మావతి ఖిల్జీ పై, పై చేయి ఇలా సాదించింది.

👉ఇంతటి పతివ్రత అయిన పద్మావతిని భన్సాలి ఖిల్జీని ప్రేమించినట్లుగా చూపిస్తున్నాడు అని వార్త వచ్చింది. అందుకే హిందువులు సినిమాని అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యాక ఇదే నిజం అయితే సినిమా అడ్డుకోవడం లో నేను కూడా పాల్గొంటాను.

👉ఈ రోజు పద్మావతి అయ్యింది రేపు సతి సావిత్రిని కుడా పతిత సావిత్రి అని సినిమా తీస్తారు ఈ దుర్మార్గులు.
నిశ్చితార్ధం జరిగిన తర్వాతా కుడా సైనికుడితో పిల్లాడిని కన్న పతిత లను కుడా "కన్యలు " గా చెప్పుకుంటున్నారు విదేశీ మతాలవారు. మన ధర్మం లో ఉన్న పతివ్రతలను పతితలుగా చిత్రించడానికి కుట్రలు పన్నుతున్నారు.
దానికి మన ధర్మ ద్రోహులైన హిందువులే తోడ్పడుతున్నారు. భన్సాలి ఆ లిస్టులో చేరకూడదని నేను కోరుకుంటున్నాను.. .

👍చరిత్ర సినిమా గా తీయాలంటే, ఉన్నది వున్నట్లుగా తీయండి, మీ సొంత పైత్యం జోడిస్తే, మేము మా పాత జోడు తో మీ తాట తీస్తాం..!🤛
భారత్ మాత కి జై..జై హింద్..!🇮🇳

1 comment:

  1. చీకటి కోణాల్లో దాగిన యదార్థ చరిత్ర

    ReplyDelete